తెలంగాణ ఉద్యమం: 2001 తర్వాత ప్రజా సంఘాలు, నాయకులు మరియు ప్రచురణలు

తెలంగాణ ఉద్యమం: 2001 తర్వాత ప్రజా సంఘాలు

1. తెలంగాణ విద్యావంతుల వేదిక (2004):

2004 మార్చి నెలలో ఏర్పడిన తెలంగాణ విద్యావంతుల వేదికకు అధ్యక్షుడిగా కోదండరాం పని చేశారు.

ప్రచురించిన పుస్తకాలు:

  • తెలంగాణ అభివృద్ధి మీడియా - వాస్తవం
  • తెలంగాణలో చదువు
  • కమ్యూనిజమా? కోస్తావాదమా?
  • తెలంగాణ మిలియన్ మార్చ్
  • తెలంగాణ మార్చ్ (సాగరహారం)
  • నీళ్లు-నిజాలు
  • తెలంగాణ రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యాసాలు
  • ఫ్లోరోసిస్
  • భూమిపుండు
  • చెదిరిన చెరువు

2. తెలంగాణ హిస్టరీ సొసైటీ (2006):

2006 జూన్ 6, హైదరాబాద్ ఫతే మైదాన్ క్లబ్‌లో సమావేశం జరిగింది. దీనికి కన్వీనర్ గా తడకమళ్ల వివేక్ నియమించబడ్డారు.

ప్రచురించిన పుస్తకాలు:

  • ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు-విద్రోహ చరిత్ర
  • 1949 ఉద్యమం-చారిత్రిక పత్రాలు
  • 17 సెప్టెంబర్ 1948 భిన్న దృక్పోణాలు
  • తెలంగాణ చరిత్ర-పునర్నిర్మాణం
  • 1857 పోరాట తిరుగుబాటు

3. తెలంగాణ జన పరిషత్:

ప్రజా సంఘాల నేతలు కేశవరావు జాదవ్ నాయకత్వంలో స్థాపించారు. నినాదం: "ఒకే ఆలోచన, ఒక ఎజెండా, ఒకే జెండా"

  • 18 భాగస్వామ్య సంస్థలతో కలిసి పనిచేశారు

4. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి (2006):

సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 2006 ఆగస్టులో ఆవిర్భవించింది. ఆధ్వర్యంలో: పాశం యాదగిరి, హనుమాన్లు, చిక్కుడు ప్రభాకర్, ఆకుల భూమయ్య

  • 32 తెలంగాణ ప్రజాసంఘాల ఉద్యమ సంస్థలు భాగస్వామ్యం

5. తెలంగాణ సంఘర్షణ సమితి (2006):

సెప్టెంబర్ 28, 2006న స్థాపన. నినాదం: 'భౌగోళిక కాదు సామాజిక తెలంగాణ కావాలి'

  • అధ್ಯಕ್ಷులు: బెల్లయ్యనాయక్
  • ఉపాధ్యక్షుడు: మహమ్మద్ ఇక్బాల్
  • ప్రధాన కార్యదర్శి: యోగానంద గౌడ్
  • ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నుంచి హైదరాబాద్ గన్ పార్క్ అమరవీరుల స్తూపం వరకు మహా పాదయాత్ర

6. పీపుల్స్ తెలంగాణ ఫౌండేషన్ (2007):

2007 మే నెలలో స్థాపన. ముఖ్యులు: సింహాద్రి విశ్వేశ్వరరావు, డాక్టర్ ఎస్ మల్లేష్, డాక్టర్ వై తిరుమల, ప్రొఫెసర్ సత్యనారాయణ

  • కన్వీనర్: ప్రొఫెసర్ సింహాద్రి
  • కో-కన్వీనర్: భంగ్య భూక్య

7. తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ (2008):

2008 మార్చ్ 1-2, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో స్థాపన.

  • అధ്യക്ഷుడు: ప్రొఫెసర్ జి వెంకటరాజు
  • ఉపాధ్యక్షులు: ప్రొఫెసర్ సయ్యద్ ఆయబ్ అలీ, ప్రొఫెసర్ సుధారాణి
  • జనరల్ సెక్రటరీ: మీ సదానందం
  • తెలంగాణ పండుగలు, ఉత్సవాలు మరియు మరుగుపడిన అంశాలను తిరిగి ప్రచురించడం లక్ష్యం

8. తెలంగాణ సెటిలర్స్ ఫ్రంట్ (2008):

సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అక్టోబర్ 18, 2008న ఏర్పాటైంది. ఆధ్వర్యంలో: కే శ్రీనివాస రాజు

  • 2009 ఫిబ్రవరి 1: నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ
  • ప్రధాన అతిథులు: ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ రామబ్రహ్మం, చిత్తారి రాఘవులు

9. తెలంగాణ విశ్వవిద్యాలయం అధ్యాపకుల వేదిక (2008):

నవంబర్ 26, 2008, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఐ పి యస్ ఆర్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు.

  • అధ్యక్షులు: ఆ రమేష్ రెడ్డి

ఈ విధంగా, 2001–2008 కాలంలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఏర్పడిన ప్రధాన ప్రజా సంఘాలు, నాయకులు మరియు ప్రచురణలు ఉద్యమానికి బలాన్ని ఇచ్చాయి. వీటి ద్వారా విద్యా, సామాజిక, మరియు రాజకీయ రంగాల్లో ఉద్యమం విస్తరించబడింది.

Post a Comment

Previous Post Next Post